కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్ధుల నిరసన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్ధుల నిరసన

హైదరాబాద్, మార్చి 6, (way2newstv.com)
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర  మోదీ  యువతను మోసం చేశారు.  ఉద్యోగాలు లేక దేశంలో యువత రోడ్లపై నిరాశతో తిరుగుతున్నారని కాంగ్రెస్ అనుబంధ విద్యార్ధి సంస్థ ఎన్ ఎస్ యూఐ నేతలు విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ ఎస్ యూ ఐ బుధవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించింది. 


కేంద్రానికి వ్యతిరేకంగా విద్యార్ధుల నిరసన

విద్యార్ధి నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు కలిస్తామని ప్రకటించారు. తరువాత ఏమీ చేయలేదని విమర్శించారు.  నిరసనకారులు   మోదీ విధానాలకు వ్యతిరేకంగా షూ కు పాలిష్ చేసి నిరసన వ్యక్తం చేసారు. మోదీకి కోట్లు, షూట్ల మీద ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదని ఆరోపించారు.