దళిత నాయకుని వర్దంతి వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దళిత నాయకుని వర్దంతి వేడుకలు

హైదరాబాద్, మే 16  (way2newstv.com)
మల్కాజ్ గిరి నియోజకవర్గ దళిత నాయకుడు స్వర్గీయ కటికల రమేశ్ మన ముందు లేక పోవడం దళితులకు తీరని లోటు అని ప్రముఖ సంఘ సేవకులు మండల రాధ కృష్ణ యాదవ్ పేర్కొన్నారు.గురువారం ఆయన 4 వ వర్దంతి సందర్బంగా నెరేడిమేట్ లోని అంబెడ్కర్ భవన్ లో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కటికల నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

దళిత నాయకుని వర్దంతి వేడుకలు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ సంఘసేవకులు మండల రాధాకృష్ణ యాదవ్ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమములో పి.ఎస్. శ్రీనివాస్,డి.ఎన్. వెంకటేష్,చెకొండ నరేష్ బాబు,సానది శంకర్ ,మంగేష్ ,గుంటి లక్మన్, మండే సురేష్,గంగాదరి కృష్ణ,బతిని నర్సింహ,వగ్గు చంద్రశేఖర్,భాస్కర్,నందుశ్రీశైలం,సంజీవ,లక్మి పతి,శైలేష్,సామల రాజు,శివ కుమార్,శ్రీనాద్, రవి తదితరులు పాల్గొన్నారు.