17న కర్నూలులో ప్రజాదర్బార్ : కలెక్టర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

17న కర్నూలులో ప్రజాదర్బార్ : కలెక్టర్


కర్నూలు, జూన్ 15  (way2newstv.com)
ప్రజా వినతులు స్వీకరించి పరిష్కరించే ప్రజాదర్బార్ (గ్రీవెన్సు) కార్యక్రమాన్ని ఈ నెల 17న (సోమవారం) కర్నూలు పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సునయన ఆడిటోరియం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలనుంచి ప్రజాదర్బార్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

17న కర్నూలులో ప్రజాదర్బార్ : కలెక్టర్