రాష్ట్రపతి రామ్ నాథ్ కు వీడ్కోలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్రపతి రామ్ నాథ్ కు వీడ్కోలు

హైదరాబాద్ డిసెంబర్ 28 (way2newstv.com)
;రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన శీతాకాల విడిదిని ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు. హకీంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతి కి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కు వీడ్కోలు