దేవినేని ఆరెస్టు

గొల్లపూడి డిసెంబర్ 27  (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
దేవినేని ఆరెస్టు

రాజధానిని మార్చొద్దంటూ గొల్లపూడి-1 సెంటర్ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
Previous Post Next Post