స్పీకర్ ను కలిసిన సీఎస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

స్పీకర్ ను కలిసిన సీఎస్

హైదరాబాద్ జనవరి 3, (way2newstv.com)
రాష్ట్ర శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి ను రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్  అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు  కూడా పాల్గొన్నారు.
స్పీకర్ ను కలిసిన సీఎస్