స్పీకర్ ను కలిసిన సీఎస్

హైదరాబాద్ జనవరి 3, (way2newstv.com)
రాష్ట్ర శాసనసభ సభాపతి  పోచారం శ్రీనివాస రెడ్డి ను రాష్ట్ర నూతన చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్  అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు  కూడా పాల్గొన్నారు.
స్పీకర్ ను కలిసిన సీఎస్
Previous Post Next Post