బేతంచర్ల మే 23, (way2newstv.com)
కర్నూలు జిల్లా బేతంచర్ల పట్టణంలోని సంజీవ నగర్ కాలనీ లో బ్రహ్మం గారి ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అష్టోత్తరం నిర్వహించారు .
ఘనంగా బ్రహ్మంగారి ఆరాధనోత్సవం.
అనంతరం భక్తులు తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారు మధ్యాహ్నము స్వామివారి సన్నిధిలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రు స్వామివారి ఇ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు. శివయ్య ఆచారి, వలసల రాముడు , వెంకటేశ్వర్ల ఆచారి, వెంకటరాముడు , సుంకన్న తదితరులు పాల్గొన్నారు.