ములుగు మే14 (way2newstv.com):
మంగళవారం రోజున మూడో విడతలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎంపీటీసీ జడ్పీటిసి ఎన్నికల్లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ని 12వ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు ను ములుగు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి దంపతులు వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న ములుగు జిల్లా కలెక్టర్ దంపతులు