సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు శివారులో ఒర తుక్కు దుకాణం లోకి టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పటాన్ చేరు నుండి శంకరపల్లి కి వెళ్లే రహదారిలో వోల్టాస్ పరిశ్రమను అనుకొని వున్న స్క్రాప్ దుకాణం ఈ ఘటనలో ద్వంసమయింది.
టోల్ ప్లాజా దగ్గర మంత్రి భార్య హల్ చల్
శుక్రవారం రాత్రి శంకరపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ అతివేగంగా అజాగ్రత్తగా ఫోనివ్వడంతో ఈ దుకాణం మీదకి వెళ్ళింది. దీంతో అందులో నిద్రిస్తున్న గోవిందు నాయక్, హనుమంతు అనే ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.