అదుపుతప్పిన టిప్పర్..ఇద్దరు మృతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అదుపుతప్పిన టిప్పర్..ఇద్దరు మృతి


సంగారెడ్డి మే 18 (way2newstv.com):
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు శివారులో ఒర  తుక్కు దుకాణం లోకి టిప్పర్ దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.  పటాన్ చేరు నుండి శంకరపల్లి కి వెళ్లే రహదారిలో వోల్టాస్ పరిశ్రమను అనుకొని వున్న స్క్రాప్ దుకాణం ఈ ఘటనలో ద్వంసమయింది. 



టోల్ ప్లాజా దగ్గర మంత్రి భార్య హల్ చల్

శుక్రవారం రాత్రి శంకరపల్లి వైపు వెళ్తున్న టిప్పర్  అతివేగంగా అజాగ్రత్తగా ఫోనివ్వడంతో ఈ దుకాణం మీదకి వెళ్ళింది. దీంతో అందులో నిద్రిస్తున్న గోవిందు నాయక్,  హనుమంతు అనే ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు  మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.