మహిళా కమిషన్ కు రాజకుమారి రాజీనామా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మహిళా కమిషన్ కు రాజకుమారి రాజీనామా

విజయవాడ ఆగస్టు 07,(way2newstv.com):
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు.   రాజీనామా లేఖను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కి అందచేశారు.  అనంతరం నన్ననేని మాట్లాడుతూ...‘ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను.  
మహిళా కమిషన్ కు రాజకుమారి రాజీనామా

డేళ్ల వార్షిక నివేదికను గవర్నర్కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్ అభినందించారు.  రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారిందని అన్నారు.  నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా.  వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని ఆమె అన్నారు.