హైదరాబాద్, ఆగష్టు 30, (way2newstv.com)
రోడ్డు ప్రమాదంలో మరణించిన నందమూరి హరికృష్ణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. హైదరాబాద్ లో ఆయన నివాస గృహంలో పార్దీవదేహానికి పుష్పగుచ్చం సమర్పించి, సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ సమీప బంధువులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తదితరులను కేసీఆర్ పరామర్శించారు.
కేసీఆర్ పరామర్శ