అమరావతి ఫిబ్రవరి 9,(way2newstv.com)
పేదలపై ఏపీ సర్కార్ మరో వరాల జల్లు కురిపించింది. ఏళ్ల తరబడి నివాసం ఏర్పరుచుకున్న పేదలందరికీ పట్టాల సమస్య వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూములలో ఉంటున్న 2 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేయాలని సూచించారు. అంతేకాకుండా వేరే ప్రాంతాలలో కూడా ఇళ్ల స్థలాలు కూడా వెంటనే ఇచ్చేయాలని సీఎం ఆదేశించారు.
ఏళ్ల తరబడి నివాసం ఉన్నపేదలందరికీ ఇళ్ల పట్టాలు