స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నాసీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఏప్రిల్ 27 (way2newstv.com)  
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామివారిని సీఎం కేసీఆర్‌ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. నగరంలోని ఫిల్మ్‌నగర్‌ దైవ సన్నిదానానికి సీఎం విచ్చేసి ఆశీస్సులు తీసుకున్నారు. 


స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నాసీఎం కేసీఆర్‌ 

ఈ సందర్భంగా జూన్‌లో శారద పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవం కార్యక్రమం జరగనున్నట్లు స్వామిజీకి తెలిపారు. శారదాపీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి స్వామీజీ కేసీఆర్‌ను ఆహ్వానించారు. జూన్‌15 నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ఉత్తరాధికారి కార్యక్రమాల నిర్వహణ జరగనుంది.
Previous Post Next Post