కంటి వెలుగు కార్యక్రమానికి 30 కోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కంటి వెలుగు కార్యక్రమానికి 30 కోట్లు

విజయవాడ  సెప్టెంబర్ 17  (way2newstv.com)
రాష్ట్రంలో అక్టోబర్ 10నుండి 15 వరకు క్రొత్తగా ప్రవేశపెడుతున్న డాక్టర్. వై ఓస్ ఆర్, కంటి వెలుగు కార్యక్రమం అమలుకు ఏ పి సీఎం వై స్ జగన్మోహన్ రెడ్డి 5 వందల 30కోట్లు కేటాయించినట్లు ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. సిద్దార్థ మెడికల్ కాలేజీలో మంగళవారం జరిగిన డాక్టర్ వై స్ ర్, కంటి వెలుగు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కార్యక్రమంలో ఏ పి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 
కంటి వెలుగు కార్యక్రమానికి 30 కోట్లు

ఈ సందర్బంగా అయిన మాట్లాడుతు, రాష్ట్రము లో అరవైరెండు వేల ప్రభుత్వ పాఠశాలలో 70లక్షలు మంది పిల్లలుకు ఈ కార్యక్రమం అమలు చేస్తామని చెప్పారు... చిన్న.. పెద్ద తేడా లేకుండా ఈ పధకం అమలు చేయలని ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఆళ్ల నాని చెప్పారు.  మానవశరీరంలో కళ్ళు చాలా ప్రధానమని,,, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో బాగస్వాములు కావాలని ఆళ్ల నాని విజ్ఞప్తి చేశారు.